జాతీయ వార్తలు

కేంద్ర ఓబిసి జాబితాలో 15 కొత్త కులాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: పదిహేను కొత్త కులాలను కేంద్ర ఓబిసి జాబితాలో చేర్చనున్నారు. దీనికి సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ జారీ అయింది. జాతీయ వెనుకబడిన కులాల కమిషన్ (ఎన్‌సిబిసి) 8 రాష్ట్రాలకు సంబంధించి 28 మార్పులు చేయాల్సిందిగా సిఫార్సు చేసింది. అస్సాం, బిహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్‌లకు స్థానం కల్పించారు. ఎన్‌సిబిసి ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర ఓబిసి జాబితాలో 15 కొత్త కులాలను చేర్చడానికి అంగీకరించింది. జాయింట్ సెక్రెటరీ బిఎల్ మీనా సంతకంతో నోటిఫికేషన్ జారీ అయింది. ప్రధాని అధ్యక్షతన గత నెలలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎన్‌సిబిసి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.