జాతీయ వార్తలు

ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: ఉత్తరప్రదేశ్ సహా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో ఎగ్జిట్‌పోల్స్ ప్రసారం, ప్రచురణలపై నిషేధాన్ని మార్చి 9వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆలాపూర్, ఉత్తరాఖండ్‌లోని కర్ణ ప్రయాగలలో అభ్యర్థులు మరణించటంతో ఆ నియోజక వర్గాల్లో ఎన్నికలను 9వ తేదీన నిర్వహిస్తుండటంతో ఆ రోజు సాయంత్రం 5.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ బహిర్గత పరచరాదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.