జాతీయ వార్తలు
ఏపి ప్రాజెక్టులను అడ్డుకోండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 11 August 2017
న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణ, గోదావరి నదులపై అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని తెలంగాణణా రాష్ట్ర సమితి సభ్యుడు జితేందర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జితేందర్ రెడ్డి గురువారం లోక్సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణ, గోదావరి నదులపై అనుమతి లేకుండా అనేక ప్రాజెక్టులు అమలు చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు.