జాతీయ వార్తలు

ఒకే వేదికపైకి ప్రతిపక్ష పార్టీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ జనతా పార్టీపై సంఘటిత పోరాటానికి పిలుపునిస్తూ పనె్నండుకు పైగా
ప్రతిపక్ష పార్టీలు గురువారం ఒకే వేదికపైకి వచ్చాయి. జెడి (యు) తిరుగుబాటు నాయకుడు శరద్ యాదవ్ ‘సంఝి విరాసత్ బచావో (మన వారసత్వాన్ని పరిరక్షించుకుందాం) పేరిట ఏర్పాటు చేసిన సమావేశం ప్రతిపక్షాల ఐక్యతకు వేదిక అయింది. వేదికపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు.