జాతీయ వార్తలు

కారు, జీపు ఢీ: ఆరుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రదుర్గ (కర్నాటక), నవంబర్ 25: నాలుగో నెంబర్ జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు ఉన్నారని పోలీసులు తెలిపారు. చిత్రదుర్గ జిల్లా హిరియూర్ తాలూకా మెటికుర్కె వద్ద శనివారం ఈ దారుణం చోటు చేసుకుంది. చిత్రదుర్గకు చెందిన అన్వర్ శిను అనే వ్యక్తి కూడా ప్రమాదంలో మరణించాడు.