జాతీయ వార్తలు

ఓఖి తుపాను కల్లోలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓఖి తుపాను కల్లోలమే సృష్టించింది. ఈడ్చికొట్టిన ఈదురు గాలులు మూడు రాష్ట్రాల మాడు పగులకొట్టాయి. కల్లోల తుపాను కారణంగా కేరళ, తమిళనాడు, లక్షద్వీప్‌కు భారీ నష్టాలు సంభవించాయ. కోచి కల్పేని తీరం నుంచి ఎనిమిది పడవుల్లో 36మంది జాలర్లు చేపల వేటకు వెళ్లి తుపానులో చిక్కుకోవడంతో, జాడ కోసం నావికా దళం, కోస్ట్‌గార్డ్ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. లక్ష్యద్వీపం సముద్రం మధ్యలో చిక్కుకున్న జాలర్లను రక్షించేందుకు కోస్ట్‌గార్డ్ సిబ్బంది చేస్తున్న సాహసోపేత ప్రయత్నం పై దృశ్యం.
*

అలుగుట ఎరుగని సాగర
మలిగిన జాలర్లు విలవిలలాడ హాహాకారాల్
ఎలుగెత్తగ వెనె్వంటనె
వాలి సహాయమును జేయువారికి జైజై!