జాతీయ వార్తలు

రిపబ్లిక్‌డే పరేడ్‌లోకి ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో రెండేళ్ల విరామం తరువాత ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, బీఎస్‌ఎఫ్‌లు పాల్గొంటున్నాయి. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ), సహస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) రెండేళ్ల తరువాత పరేడ్‌కు వస్తున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ పోర్స్ (బీఎస్‌ఎఫ్) ఏడాది విరామం తరువాత గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి. సాయుధ దళాల కొత్త రొటేషన్ వల్ల ఈ మార్పులు జరిగాయి.