జాతీయ వార్తలు

వైష్ణోదేవి ఆలయానికి పెరిగిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, జనవరి 2: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మాతా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. గత ఏడాది 81 లక్షల 78వేలమంది భక్తులు ఆలయాన్ని సందర్శించారని, 2016తో పోలిస్తే 4 లక్షల 54వేలమంది యాత్రికులు పెరిగారని అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్, వైష్ణోదేవి ఆలయ బోర్డు చైర్మన్ ఎన్.ఎన్.వోహ్రా సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.