జాతీయ వార్తలు

వాయుసేనకు వీరనారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వాయుసేన చరిత్రలో నూతనాధ్యాయం మొదలైంది. యుద్ధ విమాన పైలట్లు (ఐఏఎఫ్ ఫైటర్ స్క్వాడ్రన్)గా ముగ్గురు మహిళలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో శనివారం నాటి గ్రాడ్యుయేటింగ్ ట్రైనీల పాసింగ్ ఔట్ పరేడ్‌లో కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ చేతుల మీదుగా పత్రాలు అందుకుని ‘్భరత వాయుసేన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదిగిన రోజు ఇది’ అని ఆయన నుంచి ప్రశంసలు అందుకున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఆనందంలో విజయ సంకేతాన్ని ప్రదర్శిస్తున్న అవని చతుర్వేది, భావనాకాంత్, మోహన సింగ్.