జాతీయ వార్తలు

ఆమె ఏమైనా మంత్రా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: తెలంగాణలో బతుకమ్మ పండగ చేయడం లేదని చెప్పాడానికి నిజామాబాద్ ఎంపీ కవిత ఏమైనా సాంస్కృతిక శాఖ మంత్రా? అని బీజేపీ నాయకుడు ధర్మాపురి అరవింద్ మండిపడ్డారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడాతూ కేవలం ఎంపీ కవిత చేతుల మీదుగా బతుకమ్మ చీరలు పంచాలనే అహంకారం ధోరణిని టీఆర్‌ఎస్ నాయకులు విడనడాలన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ అసమర్థ పాలన కారణంగా ఎదరవుతున్న వైఫల్యాలను ప్రతిపక్ష పార్టీలపై నెట్టివేసే ప్రయత్నం ఆ పార్టీ నాయకులు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారం సభలలో ముఖ్యమంత్రి తన స్థాయికి దిగజారి మాట్లాడుతూన్నారని అరవింద్ విమర్శించారు. ఈ వైఖరిని మానుకోవాలని హితవు పలికారు.