జాతీయ వార్తలు
కేంద్ర మంత్రిని కోరిన నాయిని
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 18 April 2018
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: తెలంగాణలో ఈఎస్ఐ ఆస్పత్రుల ఏర్పాటుకు సహకారం అం దించాలని కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్కు రాష్ట్ర హోం, కార్మిక శా ఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి విజ్ఞప్తి చేశా రు. మంగళవారం గంగ్వార్తో నాయిని సమావేశమయ్యారు. అనంతరం ఆయన వి లేఖరులతో మాట్లాడుతూ కార్మిక శాఖకు సంబంధించిన అంశాలు- ముఖ్యంగా రామగుండం, జీడిమెట్ల ఆస్పత్రులను 30 పడకల ఆస్పత్రులుగా నవీకరణ చేయాలని కోరినట్టు తెలిపారు. దత్తాత్రేయ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్ర భు త్వం నుంచి 14 ప్రతిపాదనలు ఇచ్చామని, అందులో పెండింగ్లో ఉన్న అంశాలన్నీ పరిష్కరించాలని కోరినట్టు చెప్పారు.