జాతీయ వార్తలు

పర్వతారోహకుడు భట్టాచార్య మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు: పశ్చిమబెంగాల్‌కు చెందిన పర్వతారోహకుడు రజిబ్ భట్టాచార్య (43) నేపాల్‌లో మంచుతీవ్రతతో తాత్కాలిక అంధత్వానికి లోనై మరణించారు. ప్రపంచంలోనే ఏడవ ఎత్తయిన ధవళగిరి శిఖరాన్ని అధిరోహించేందుకు తన బృందంతో వెళ్లిన ఆయన లక్ష్యానికి చేరుకుని తిరుగుముఖం పడుతుండగా ఈ ఘటన జరిగింది. భట్టాచార్య గతంలోనే ఎవరెస్ట్, కాంచనజంగా పర్వతాలను అధిరోహించారు. అతని మృతదేహాన్ని బేస్ క్యాంప్‌కు చేర్చారు.