జాతీయ వార్తలు
‘జ్యోతిరావు ఫూలేకు భారతరత్న ఇవ్వాలి’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 25 August 2016
న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతి రావుఫూలేకు భారతరత్న అవార్డును ప్రకటించాలని, జాతీయ బిసి కమిషన్ కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేయాలని తెలంగాణ బిసి సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. బుధవారం నాడు జాతీయ బిసి కమిషన్ చైర్మన్ జస్టిస్ వి. ఈశ్వరయ్యను తెలంగాణ బీసి సంక్షేమ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్గౌడ,రాచకొండ సత్యనారాయణరావుకలిసి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఆందచేశారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ కమిషన్ ద్వారా ఫూలేకు భారతరత్న ప్రకటించాలని కేంద్రానికి సిఫార్సు చేస్తానని హామీ ఇచ్చారని బిసి సంఘాల నాయకులు తెలిపారు.