జాతీయ వార్తలు

నోయిడా ఘటనలో తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో మృతిచెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. ఎన్డీఆర్‌ఎఫ్ సహా వివిధ శాఖలకు చెందిన అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. భవనాలు కూలిన సమయంలో 12మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తెలిసింది. శిథిలాలు తొలిగిస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ వెల్లడించారు.