జాతీయ వార్తలు

నోట్ల రద్దువల్ల ఆర్థికవ్యవస్థకు దెబ్బ :మన్నోహాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రద్దు చేసి రెండేళ్ళు అయిన సందర్భంగా మాజీ ప్రధాని మన్నోహాన్ సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ నాశనం అయిందని, ప్రజలు దాన్ని అనుభవిస్తున్నారని అన్నారు. ప్రతి వ్యక్తిపై దీని ప్రభావం ఉందని, యువతకు ఉద్యోగావకాశాలు లేవని, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని, ఉద్యోగులు కూడా దీనివల్ల ఇబ్బందులు పడ్డారని అన్నారు.