జాతీయ వార్తలు

అమెరికాలో కాల్పులు.. ఎన్నారై మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అమెరికాలోని కన్సాస్‌లో జరిగిన కాల్పుల్లో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డాడు. వీరంతా కన్సాస్‌లోని ఓ బార్‌లో ఉండగా ఓ దుండగుడు కాల్పులు జరిపి పరారయ్యాడు. మృతుడిని కూచిబొట్ల శ్రీనివాస్‌గా గుర్తించారు. కాల్పుల్లో గాయపడిన వారిలో మేడసాని అలోక్‌ పరిస్థితి విషమంగా ఉంది. అమెరికాలో జాత్యహంకార దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌ కూచిబొట్ల మృతిపట్ల కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.