నిజామాబాద్

సాదాబైనామా దరఖాస్తులను తనిఖీ చేసిన ఆర్డీఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిచ్‌పల్లి, జూన్ 9: దర్పల్లి మండల కేంద్రంలో సాదాబైనామా ద్వారా రిజిస్ట్రేషన్ల కోసం రైతులు చేసుకున్న దరఖాస్తులను గురువారం నిజామాబాద్ ఆర్డీఓ యాదిరెడ్డి సందర్శించి పరిశీరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ పలువురు రైతులతో మాట్లాడుతూ, వ్యవసాయానికి సంబంధించి సాదాబైనామాలపై కొనుగోలు చేసిన భూములకే ఈ ఉచిత రిజిస్ట్రేషన్లు వర్తిస్తాయని అన్నారు. ఇందుకు రెవెన్యూ అధికారులు, మీసేవా కేంద్రాల నిర్వాహకులు రైతులకు సహకరించాలని ఆయన సూచించారు. ఆర్డీఓ వెంట తహశీల్దార్ సూర్యప్రకాష్, రెవెన్యూ సిబ్బంది, మీసేవా కేంద్రాల నిర్వహకులు పాల్గొన్నారు.