జాతీయ వార్తలు

ఓల్డేజ్ హోమ్‌లో బ‌ర్త్‌డే వేడుక జ‌రుపుకున్న జాన్వీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై: దివంగ‌త న‌టి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ క‌పూర్ త‌న 21 వ బ‌ర్త్‌డే వేడుక‌ల‌ని ముంబైలోని వృద్ధాశ్ర‌మంలో జ‌రుపుకుంది. తొలి సారి త‌న త‌ల్లి లేకుండా కేక్ క‌ట్ చేసింది. చిన్నారుల‌తో పాటు వృద్ధ మ‌హిళ‌లు బ‌ర్త్ డే సాంగ్ పాడ‌గా, ఆ త‌ర్వాత జాన్వీ కేక్ క‌ట్ చేసింది. వృద్ధాశ్ర‌మంలో పుట్టిన రోజు జ‌రుపుకున్న జాన్వీ ఆ త‌ర్వాత త‌న క‌జిన్ సోన‌మ్ క‌పూర్ ఏర్పాటు చేసిన వేడుక‌లో పాల్గొంది. క‌పూర్ సిస్ట‌ర్స్ సోన‌మ్‌, రియా, అన్షుల‌, ష‌ణ‌య‌, ఖుషీ త‌దిత‌రులు బ‌ర్త్‌డే పార్టీలో సంద‌డి చేశారు. బోనీ క‌పూర్ త‌న కూతురు ప‌క్క‌నే ఉండి కేక్ క‌ట్ చేయించ‌డం విశేషం.