జాతీయ వార్తలు
ఊటీలో బస్సు బోల్తా: ఏడుగురు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 14 June 2018
ఊటీ: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఊటీ సమీపంలోని కూనూర్ రోడ్డులో తమిళనాడు ఆర్టీసీ బస్సు లోయలోకి పడటంతో ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఊటీ నుంచి కోయంబత్తూర్కు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.