AADIVAVRAM - Others
ఎంత సొమ్ముతో సుబ్బయ్య ఎగ్జిబిషన్కి వెళ్లాడు? (పజిల్)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 22 October 2016
-చామర్తి వెంకట రామకృష్ణ
సుబ్బయ్య ఎగ్జిబిషన్కి వెళ్లి తన దగ్గర ఉన్న సగం సొమ్ముతో కేరమ్ బోర్డు కొన్నాడు. మిగిలిన సొమ్ములో 20% పెట్టి పిల్లలకి బుక్స్ కొన్నాడు. మిగిలిన సొమ్ములో 40% పెట్టి ఇతర తినుబండారాలు కొన్నాడు. మిగిలిన సొమ్ములో 30% పెట్టి కాఫీ బిస్కెట్లు తిన్నాడు. ఆటోలో ఇంటికి వెళ్లేసరికి మీటర్ 83 రూపాయలు అయింది. ఇంట్లోకెళ్లి జేబులో చూసుకుంటే ఒక్క రూపాయి మిగిలింది. ఎంత సొమ్ముతో సుబ్బయ్య ఎగ్జిబిషన్కి వెళ్ళాడు?
జవాబు: 500 రూపాయలు (కేరమ్ బోర్డుకి 250 రూ. పిల్లలకి బుక్స్కి 50 రూ. తినుబండారాలకు 80 రూ.
కాఫీ బిస్కెట్లకు 36 రూ., ఆటోకి 83 రూ, జేబులో మిగిలింది. ఒక్క రూపాయి)