జాతీయ వార్తలు

పాక్‌ రాయబార కార్యాలయ ముట్టడికి యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : న్యూఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయ ముట్టడికి బుధవారం యత్నించారు. పోలీసులు అడ్డుకుని నిరసనకారులను అరెస్టు చేశారు. యూరీ దాడి వెనుక పాక్‌ హస్తం ఉందంటూ ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. జమ్మూలో కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పాకిస్తాన్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. అహ్మదాబాద్‌లో ముస్లిం వర్గాలు పాక్‌ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించాయి.