జాతీయ వార్తలు

మాకు సంబంధం లేదు : పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి:కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని, ఎప్పటిలా భారత్ తమపై నిందలు వేసిందని పాకిస్తాన్ ప్రకటించింది. ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ మేరకు ప్రకటన చేశారు. ఆత్మాహుతి దాడి అనంతరం ప్రధాని మోదీ పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉటంకిస్తూ కుట్రదారులను శిక్షిస్తామని చేసిన హెచ్చరిక నేపథ్యంలో ఆ దేశం స్పందించింది. ఉగ్రవాద దాడులు ఎక్కడ జరిగినా తాము ఖండిస్తూనే ఉంటామని పేర్కొంది. యూరీ సెక్టార్‌లో తాజా దాడిపై ఎటువంటి విచారణ జరగకుండానే తమపై నిందలు మోపడం సరికాదని పేర్కొంది.