జాతీయ వార్తలు
నీరవ్ మోదీకి రెడ్కార్నర్ నోటీసు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 2 July 2018
న్యూఢిల్లీ: వేల కోట్ల రూపాయల ఆర్థిక కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీకి రెడ్కార్నర్ నోటీసు జారీ అయింది. ఈ మేరకు నీరవ్ మోదీ సోదరుడు నిషాల్మోదీ, ఆయన కంపెనీ ఎగ్జిక్యూటివ్ సుభాష్ పరబ్కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఈ రెడ్కార్నర్ నోటీసు వల్ల సభ్యత్వం ఉన్న దేశాల్లో ఎక్కడ నీరవ్ ఉన్నా ఆయనను అరెస్టు చేసే వీలుంది. ఇదిలా ఉండగా నీరవ్మోదీపై నాన్బెయిల్బుల్ వారెంటు ఉన్న విషయం తెలిసిందే.