జాతీయ వార్తలు

పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌ను సందర్శించిన పారికర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంజాబ్: పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌లో భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతోందని, ఎప్పుడు ముగుస్తుందో తెలియదని, ఆపరేషన్ ముగింపు విషయంలో ఎన్‌ఎస్‌జీదే తుది నిర్ణయమని కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ఇవాళ ఆయన పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. కాల్పులు జరిపిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.