జాతీయ వార్తలు

పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఎంపీల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేశారు. ప్రధాని, కేంద్రం ఏ ఒక్క అంశంపైనా స్పష్టత ఇవ్వలేదని అన్నారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అన్నమయ్య వేషధారణలో పాల్గొన్నారు.