జాతీయ వార్తలు

రైతు సమస్యలపై చర్చించా:పవార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాని మోదీతో ఈరోజు పార్లమెంట్‌లో భేటీ అయిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మీడియాతో మాట్లాడుతూ తాను మహారాష్ట్ర రైతు సమస్యలపై చర్చించానని, మహారాష్ట్ర రాజకీయాల గురించి చర్చించలేదని స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మోదీని పవార్ కోరారు. దాదాపు 54 వేల హెక్టార్లలో పంటలు నష్టపోయారని ప్రధానికి సమర్పించిన మూడు పేజీల వినతిపత్రంలో పేర్కొన్నారు. మహారాష్టల్రో రాష్టప్రతి పాలన ఉన్నందున కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన ప్రధాని మోదీని కోరారు.