జాతీయ వార్తలు

మరోసారి రికార్డు స్థాయికి చమురు ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. దేశ రాజధానిలో శనివారం లీటర్ పెట్రోల్‌ ధర 16 పైసలు పెరిగి రూ. 78.68గా ఉంది. లీటర్‌ డీజిల్ ధర 21 పైసలు పెరిగి రూ. 70.42గా ఉంది. లీటర్ పెట్రోల్‌ ధర ముంబయిలో రూ. 86.09, కోల్‌కతాలో రూ. 81.60, చెన్నైలోని 81.72గా ఉంది. లీటర్‌ డీజిల్ ధర ముంబయిలో రూ. 74.76, కోల్‌కతాలో రూ. 73.27, చెన్నైలో రూ. 74.39గా ఉంది.