జాతీయ వార్తలు

ఆంక్షలు విధించినా చమురు దిగుమతులు కొనసాగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ నవంబర్‌లో ఇరాన్‌ నుండి భారత్‌ చమురు దిగుమతిని కొనసాగిస్తుందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఎనర్జీ ఫోరంలో ఆయన మాట్లాడుతూ 'ప్రపంచ నేతలు మా అవసరాలను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం' అని అన్నారు. నవంబర్‌ 4 నుండి ఇరాన్‌ చమురు దిగుమతిపై అమెరికా ఆంక్షలు విధించనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.