జాతీయ వార్తలు
ఆగస్టు 1 నుంచి పీఎఫ్ కొత్త నిబంధన : దత్తాత్రేయ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 April 2016
దిల్లీ: ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) కొత్త నిబంధన ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. పీఎఫ్ కొత్త నిబంధనతో అన్యాయం జరుగుతుందని బెంగళూరులో వస్త్ర పరిశ్రమల కార్మికులు ఆందోళన చెందుతున్నారని, దీనిపై వారికి అవగాహన కల్పిస్తామన్నారు. నూతన నిబంబధనలపై అన్ని వర్గాలతో చర్చల తర్వాతే తుది నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపారు. నూతన నిబంధనలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో పీఎఫ్ నిబంధనల అమలును మూడు నెలల పాటు నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.