జాతీయ వార్తలు
బన్నీకి సీఎం పినరయి ఆహ్వానం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 6 November 2018
కేరళ: కేరళలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నెహ్రు ట్రోఫీ బోటు రేసు పోటీలకు ముఖ్యఅతిథిగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించనున్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ నుంచి అర్జున్కు ఆహ్వానం అందింది. అలప్పుజ ప్రాంతంలో పునమ్ద సరస్సులో ఈ పోటీలు 10వ తేదీన నిర్వహించనున్నారు. కేరళలో అల్లు అర్జున్ అభిమానులకు ఎంతో క్రేజీ ఉంది.