జాతీయ వార్తలు

ఘనంగా పూరీ జగన్నాథ రథయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరీ : బుధవారం పూరీ జగన్నాథ రథయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీకృష్ణుడు, బలరామదేవుడు, సుభద్ర విగ్రహాలను ఘనంగా నరగ వీథుల్లో ఊరేగిస్తున్నారు. యాత్రను తిలకించేందుకు భారీ సంఖ్యలో దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వచ్చారు. ఆషాఢ శుక్ల విదియనాడు ప్రారంభమయ్యే యాత్ర 9 రోజుల పాటు సాగుతుంది. 9వ రోజున ప్రధాన ఆలయానికి చేరుకుంటుంది.