హైదరాబాద్

రాజకీయ లబ్ధి కోసమే దత్తాత్రేయపై విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జనవరి 22: రాజకీయ లబ్ధి కోసమే కేంద్ర మంత్రి దత్తాత్రేయపై విమర్శలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం మండిపడింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేష్ మాట్లాడుతూ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి మృతి చెందడం అందరినీ కలిచి వేసే అంశమని, దానిని రాజకీయాల కోసం వాడుకోవాలని చూడటం మరింత బాధను కలిగిస్తోందని అన్నారు. దేశంలో ఎక్కడా ఏ సంఘటనలు జరగనట్టుగా కాంగ్రెస్ నాయుడు రాహుల్ గాంధీ స్పందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.