జాతీయ వార్తలు

రాఫెల్ ఒప్పందంతో నష్టం:జైపాల్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాండిచ్చేరి: రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో దాదాపు 41,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కాంగ్రెస్ పార్టీ నేత జైపాల్‌రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకునేటపుడు సహజంగా విస్తత్రమైన చర్చ జరగాలని అన్నారు. కేవలం 36 విమానాలను హెచ్చు ధరలకు కొనుగోలు చేశారని ఆరోపించారు.