జాతీయ వార్తలు

రాఫెల్ విచారణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందంపై విచారణ జరిపేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేవారు. ఈమేరకు ఆయన ఆర్థిక మంత్రికి సూచన చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ జైట్లీకి ధన్యవాదాలు తెలిపారు.