జాతీయ వార్తలు

రాఫెల్‌పై మోదీ మాట్లాడేందుకు భయపడుతున్నారు:రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వార్: రాఫెల్ ఒప్పందంపై మోదీ మాట్లాడేందుకు భయపడుతున్నారని, 30వేల కోట్ల రూపాయలను అనిల్ అంబానీకి లబ్ధిచేకూర్చారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఆయన రాజస్థాన్‌లోని అల్వార్ సభలో మాట్లాడుతూ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తే ఆల్వార్‌లో నలుగురు వ్యక్తులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారని అన్నారు. మోదీ సభ ముగించగానే భారత్‌మాతాకి జై అని అంటారని, కాని అనిల్ అంబానీకి జై అని అనాలని ఎద్దేవా చేశారు.