జాతీయ వార్తలు
ఏపీ భవన్ క్యాంటీన్కు రాహుల్గాంధీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 February 2019
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ క్యాంటీన్కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ వచ్చారు. రాహుల్కి టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ స్వాగతం పలికారు. ఈనెల 22న తిరుపతిలో నిర్వహించనున్న కాంగ్రెస్ భరోసా యాత్రలో రాహుల్ పాల్గొననున్నారు.