జాతీయ వార్తలు
రాయబరేలి రైలు మృతుల కుటుంబాలకు పరిహారం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 10 October 2018
న్యూఢిల్లీ: రాయబరేలి మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు, సాధారణంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి యోగీ రెండు లక్షల పరిహారాన్ని ప్రకటించారు.