జాతీయ వార్తలు

రాజీవ్ గాంధీకి నివాళులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీః మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను శనివారం ఉదయం వీర్ భూమిలో నిర్వహించారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లు సహా కొందరు ప్రముఖులు ఢిల్లీ వీర్ భూమిలో పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు.