జాతీయ వార్తలు

రాజ్‌నాథ్‌తో కుమారస్వామి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌తో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి భేటీ అయ్యారు. కర్ణాటకలో ఇటీవల సంభవించిన వరదలు వల్ల దెబ్బతిన్న జిల్లాల్లో సహాయక చర్యలు, వౌలిక వసతుల కల్పనకు సాయం అందించాలని ముఖ్యమంత్రి రాజ్‌నాథ్‌ను కోరారు. కుమారస్వామితో పాటు మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ కూడా రాజ్‌నాథ్‌ను కలిసినవారిలో ఉన్నారు.