జాతీయ వార్తలు

మధుర సంఘటనపై రాజ్‌నాథ్ దిగ్భ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:మధురలో జరిగిన ఘర్షణల్లో పెద్దసంఖ్యలో పౌరులు, ఇద్దరు అధికారులు మరణించిన సంఘటనపై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో చర్చించారు. కేంద్రంనుంచి ఎటువంటి సహాయం కావలసినా అందిస్తామని హామీ ఇచ్చారు.