జాతీయ వార్తలు

సైనికులకు రాఖీలు కట్టిన కేంద్రమంత్రి మేనకాగాంధీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఉత్తరాఖండ్‌లోని ఇండో-నేపాల్‌ సరిహద్దు పోస్టును సందర్శించి అక్కడి సహస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ) అధికారులకు, జవాన్లకు రాఖీలు కట్టారు. దేశ భద్రత కోసం విధి నిర్వహణ చేస్తున్న సైనికులకు ధన్యవాదాలు తెలిపినట్లు ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. సియాచిన్‌, అస్సాం వంటి ఇతర సరిహద్దు ప్రాంతాల సైనికులకు ఇతర మహిళా మంత్రులు కూడా జవాన్లకు రాఖీలు కట్టబోతున్నారని, ‘బేటీ బచావో బేటీ పఢావో’ లోగోతో రూపొందించిన రాఖీలను మంత్రులకు అందజేసినట్లు మేనక తెలిపారు.