జాతీయ వార్తలు

వేర్పాటువాదులపై ఉక్కుపాదం మోపాలి: రాందేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్: కాశ్మీర్లో వేర్పాటువాదులపై కఠినచర్యలు తీసుకోవాలని యోగా గురు బాబా రాందేవ్ ప్రభుత్వానికి సూచించారు. భద్రత, అంతర్జాతీయ వ్యవహారాలు, నూతన పథకాల విషయంలో నరేంద్రమోదీ ప్రభుత్వ పాలన బాగుందని కితాబిచ్చారు. కాశ్మీర్లో 10 శాతం మంది మాత్రమే సమస్యలను సృష్టిస్తున్నారని, అశాంతికి కారణమౌతున్న వారిపై ఉక్కుపాదం మోపాలని కోరారు.