జాతీయ వార్తలు

రసాయన పరిశ్రమలో పేలుడు: ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: థానే జిల్లాలోని డాంబివాలే ప్రాంతంలో గురువారం ఓ రసాయన పరిశ్రమలో బాయిలర్ పేలడంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా సుమారు 150 మంది కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఫ్యాక్టరీలో నుంచి భారీ శబ్దం వినిపించడంతో చుట్టుపక్కలవారు భయాందోళనలకు లోనై పరుగులు తీశారు.