క్రీడాభూమి

న్యూఢిల్లీలో రియో పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి:2020 ఒలింపిక్స్‌కు ఇండియాలో ప్రతి జిల్లానుంచి ఒక అథ్లెట్ పాల్గొనేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని, మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే రియో ఒలింపిక్స్‌కు హాజరవుతున్న క్రీడాకారులకు అభినందనలు తెలపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. క్రీడారంగంలో అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు యువత నడుంబిగించాలని ఆయన అన్నారు. రియోఒలింపిక్స్ స్ఫూర్తితో నగరంలోని మేజర్ ధాన్‌చంద్ మైదానంనుంచి నెహ్రూ మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రధాని మోదీ, కేంద్ర క్రీడలమంత్రి విజయ్‌గోయల్ ప్రారంభించారు. దాదాపు 20వేలమంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.