జాతీయ వార్తలు

ఆర్జేడీ నేత దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆర్జేడీ నాయకుడు దీనా గోపేను శనివారం ఉదయం పాట్నాలో కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. దీనా గోపే సతీమణి గతంలో పాట్నా డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. ఓ ఇంట్లో పెళ్లి వేడుకకు హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా ఆయన హత్యకు గురైనట్టు పోలీసులు వెల్లడించారు. ఇవాళ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ వివాహం జరగనున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం అటు పోలీసులతో పాటు, ఆర్జేడీ నేతలను సైతం విస్మయానికి గురిచేసింది.