జాతీయ వార్తలు
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 17 February 2018
బుద్వాన్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బుద్వాన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిసౌలి-సహస్వన్ రోడ్ లో చెరుకు లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ట్రాలీని కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు.