జాతీయ వార్తలు

గందరగోళం మధ్య రాజ్యసభ రేపటికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపికి ప్రత్యేకహోదా కోసం తమ పార్టీ ఎంపీ కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లును చర్చించాల్సిందేనని రాజ్యసభలో మంగళవారం నాడు కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు పట్టుకుని ఆందోళన ప్రారంభించడంతో సభలో గందరగోళం మొదలైంది. వచ్చే శుక్రవారం ఈ బిల్లుపై చర్చిద్దామని డిప్యూటీ చైర్మన్ కురియన్ చెప్పినప్పటికీ కాంగ్రెస్ సభ్యులు వినిపించుకోలేదు. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు కురియన్ ప్రకటించారు.