ఆంధ్రప్రదేశ్‌

రెచ్చగొడుతున్నందునే ‘సాక్షి’ ప్రసారాల నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నందునే ఎపిలో సాక్షి టీవీ చానల్ ప్రసారాలను నిలిపివేయాల్సి వచ్చిందని మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఆ చానల్‌లో తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు. ఉనికి కోసమే దీక్షలు చేస్తూ ముద్రగడ పద్మనాభం కాపు కులస్థులను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. కాపుల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి సహకరించడానికి బదులు శాంతిభద్రతలకు ముప్పు తెచ్చేలా వ్యవహరించడం సరికాదన్నారు.