జాతీయ వార్తలు
ముందస్తు బెయిల్కు శశిథరూర్ అప్పీల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 3 July 2018
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ హత్యకేసుకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ ముందస్తు బెయిల్ కోసం మంగళవారం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఢిల్లీ కోర్టు థరూర్ను నిందితుడిగా గుర్తిస్తూ ఈనెల 7న విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశిస్తూ సమన్లు జారీ చేసిన విషయం విదితమే. సునందా పుష్కర్ మృతితో తనకు సంబంధం లేదని శశిథరూర్ వాదిస్తున్నారు.