జాతీయ వార్తలు

చారిత్రక కట్టడాల వద్ద సెల్ఫీలు నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం, భారత్ పర్వ్ సందర్భంగా దేశంలోని ప్రముఖ చారిత్రక కట్టడాల వద్ద ఈ నెల 12 నుంచి వారం రోజుల పాటు సెల్ఫీలపై నిషేధం విధించినట్లు కేంద్ర పర్యాటక శాఖ ప్రకటించింది. ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాలని కోరింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నందున చారిత్రక స్థలాలు, ప్రముఖ కట్టడాలు ఉన్నచోట గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. చారిత్రక కట్టడాల వద్ద సందర్శకులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్న కోణంలోనే సెల్ఫీలు తీసుకోవడాన్ని నిషేధించారు.